Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆరుగురు అమెరికన్లకు ఎబోలా: భారత్ అప్రమత్తం!

Ravi Shukla May 19, 2026 6:58 AM అల్ ఇండియా 4 views9 days ago
ఆరుగురు అమెరికన్లకు ఎబోలా: భారత్ అప్రమత్తం! - Udayam Digital
ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కాంగోలో ఆరుగురు అమెరికన్లకు ఈ వైరస్ సోకగా, అక్కడ ఇప్పటికే వంద మంది మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం మన దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ నిపుణులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...