Back to feed




వైరల్ వార్తలుBreaking
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Anjali Puri May 31, 2026 4:09 PM హైదరాబాద్ 8 viewsabout 1 hour ago

హాంకాంగ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని శంషాబాద్ విమానాశ్రయ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్కు చెందిన దీపక్ జోస్కుట్టి అనే వ్యక్తి హాంకాంగ్ వెళ్లి వస్తూ క్యాథే పసిఫిక్ విమానంలో తన లగేజీలో 7 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని దాచి తీసుకొచ్చాడు.
తనిఖీల్లో పట్టుబడిన ఈ గంజాయి విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి
30 minutes ago
వైరల్ వార్తలు
జెన్జీ కోసం ‘సేనాగళం’: పవన్ కల్యాణ్
about 1 hour ago
వైరల్ వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడో తెలుసా?
about 1 hour ago
వైరల్ వార్తలు