Back to feed




20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి
Rohit Singh May 31, 2026 4:23 PM శ్రీకాకుళం 1 views30 minutes ago

శ్రీకాకుళం జిల్లా సవరపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (29) అనే యువకుడు మృతి చెందాడు.
భార్యను కోటబొమ్మాళిలో వదిలి బైక్పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 10నే అతనికి వివాహం కాగా, పెళ్లైన 20 రోజులకే నవ వరుడు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
44 minutes ago
వైరల్ వార్తలు
జెన్జీ కోసం ‘సేనాగళం’: పవన్ కల్యాణ్
about 1 hour ago
వైరల్ వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడో తెలుసా?
about 1 hour ago
వైరల్ వార్తలు