Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి

Rohit Singh May 31, 2026 4:23 PM శ్రీకాకుళం 1 views30 minutes ago
20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి - Udayam Digital
శ్రీకాకుళం జిల్లా సవరపేట కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (29) అనే యువకుడు మృతి చెందాడు. భార్యను కోటబొమ్మాళిలో వదిలి బైక్‌పై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 10నే అతనికి వివాహం కాగా, పెళ్లైన 20 రోజులకే నవ వరుడు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...