Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానాలో తీవ్ర నీటి ఎద్దడి: రోడ్డెక్కిన ప్రజలు

రమేష్ బాబు Jun 23, 2026 10:50 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
హర్యానాలో తీవ్ర నీటి ఎద్దడి: రోడ్డెక్కిన ప్రజలు - Udayam Digital
హర్యానాలో నాయబ్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అశాంతి నెలకొందని, ఏ వర్గమూ సంతోషంగా లేదని ఆప్ జాతీయ మీడియా ఇన్‌ఛార్జ్ అనురాగ్ ధండా విమర్శించారు. హన్సి సమీపంలోని చానోట్ గ్రామస్తులు తాగునీటి కోసం సుదీర్ఘకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. కనీస అవసరమైన మంచి నీటిని కూడా అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

Comments

G
Loading comments...