Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదురైలో ఘోర బస్సు ప్రమాదం

వినయ్ కుమార్ Jul 13, 2026 10:22 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
తమిళనాడులోని మదురై సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు బలంగా ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పలువురిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...