Back to feed
స్టాక్ మార్కెట్లపై సెబీ ధీమా!
Rahul Joshi May 19, 2026 5:03 AM అల్ ఇండియా 3 views9 days ago

అంతర్జాతీయ ఒడుదొడుకులు ఉన్నా, భారత స్టాక్ మార్కెట్లు ఎలాంటి షాక్నైనా తట్టుకోగలవని సెబీ ఛైర్మన్ తుహిన్కాంత పాండే స్పష్టం చేశారు. ఏఐ వల్ల వచ్చే సైబర్ ముప్పులను అధునాతన సెక్యూరిటీ టూల్స్తో అరికడుతున్నట్లు తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘించిన ఫిన్ఫ్లూయెన్సర్ల 1.4 లక్షల కంటెంట్ను తొలగించామన్నారు. మదుపర్ల అవగాహన కోసం జాగ్రూక్ ప్రాజెక్టులను ప్రారంభించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...


