Back to feed
సైయెంట్ చిప్ విస్తరణ
Rajdeep Sardesai May 26, 2026 5:37 AM అల్ ఇండియా 17 views1 day ago

ప్రముఖ చిప్ల తయారీ సంస్థ సైయెంట్ సెమికండక్టర్ తాజాగా రూ.286 కోట్లు (30 మిలియన్ డాలర్లు) నిధులను సేకరించింది. ఎడల్వైస్ నుంచి ఈ పెట్టుబడులను సమీకరించినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. అంతర్జాతీయంగా చిప్ల వ్యాపారాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిధులు సేకరించింది.
ఈ నిధులలో 10 మిలియన్ డాలర్లు ఈక్విటీ రూపంలోనూ, మిగిలిన 20 మిలియన్ డాలర్లు అప్పు (డెబిట్) రూపంలోనూ తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...


