వార్తలకు తిరిగి వెళ్లండి
సెన్సార్ వివాదంలో ‘సత్లుజ్’

రాజకీయ, చారిత్రక అంశాలతో తెరకెక్కిన చిత్రాలు సెన్సార్ అభ్యంతరాలతో విడుదల వాయిదా పడుతున్నాయి. జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా దిల్జిత్ దోసాంజే నటించిన 'సత్లుజ్' సినిమా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది.
ఈ చిత్రం పేరును పలుమార్లు మార్చి, ఎట్టకేలకు ఓటీటీలోకి తెచ్చినా రెండు రోజుల్లోనే తొలగించారు. షూటింగ్ పూర్తయిన నాలుగేళ్లకు విడుదలైనా ఎదురైన ఈ పరిణామం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.
Comments
Loading comments...