Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం

Anita Prakash May 21, 2026 4:59 AM హైదరాబాద్ 4 views7 days ago
తెలంగాణలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభం - Udayam Digital
కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ సమక్షంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం కూలర్లు, టెంట్లు, 300కు పైగా దుస్తులు మార్చుకునే గదులు, రక్షణ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...