Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కాళేశ్వరంలో ముగింపునకు చేరుతున్న సరస్వతి పుష్కరాలు

Vikram Sharma May 27, 2026 9:55 AM హైదరాబాద్ 11 viewsabout 10 hours ago
కాళేశ్వరంలో ముగింపునకు చేరుతున్న సరస్వతి పుష్కరాలు - Udayam Digital
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఆరో రోజుకు చేరాయి. పుష్కర ఘాట్ల వద్ద ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరించారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాల సందర్భంగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దుర్గ సూక్త హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పుణ్యస్నానాల కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి

Comments

G
Loading comments...