Back to feed




సాయికృష్ణ కేసు: సీఎం చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
Kumar Jun 19, 2026 10:07 AM విజయవాడ 2 viewsabout 3 hours ago

విజయవాడలో అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబ సభ్యులు శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. కేసుపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
బాధ్యులైన సీఐని ఇప్పటికే సస్పెండ్ చేశామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు బాధితులకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
దుర్గమ్మ భక్తులకు మెరుగైన సేవలు
about 1 hour ago
ఆంధ్రప్రదేశ్
పుంగనూరు: ప్రిన్సిపాల్గా డా. ఎస్. కె. అన్నార్ నియామకం
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్