వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో అదృశ్యమైన సాయికృష్ణ కుటుంబ సభ్యులు శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. కేసుపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
బాధ్యులైన సీఐని ఇప్పటికే సస్పెండ్ చేశామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, సాయికృష్ణ ఆచూకీ కోసం ప్రయత్నాలు వేగవంతం చేసినట్లు బాధితులకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

