వార్తలకు తిరిగి వెళ్లండి
సాయి సుదర్శన్ సెంచరీ

Photo Gallery
శ్రీలంక-ఎతో టెస్టులో సాయి సుదర్శన్ (104*) అజేయ శతకంతో మెరిశాడు. దేవ్దత్ పడిక్కల్ (94*) సెంచరీకి చేరువలో ఉండగా, రెండో రోజు ముగిసేసరికి భారత్ ఒక వికెట్కు 247 పరుగులు సాధించింది.
అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 366 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో గుర్నూర్, సారాంశ్ చెరో నాలుగు వికెట్లు తీశారు.
Comments
Loading comments...