వార్తలకు తిరిగి వెళ్లండి
రైజర్స్ లక్ష్యం 148: ఏసెస్ రెడీ!

Photo Gallery
టీజీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆదిత్య జవ్వాజి (43) టాప్ స్కోరర్గా నిలిచారు. ఖమ్మం బౌలర్లలో చామా మిలింద్ 3 వికెట్లతో మెరిశారు.
విజయ లక్ష్యం 148 పరుగులతో ఖమ్మం ఏసెస్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...