వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం నగరపాలక పరిధిలోని టిడ్కో లబ్ధిదారులకు తొలి విడతగా రూ. 3.25 కోట్ల సొమ్ము ఖాతాల్లో జమ అయింది. సాంకేతిక సమస్యలు అధిగమించి బుధవారం 1,164 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు వేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
మిగిలిన 1,064 మందికి రెండో విడతలో నగదు జమ చేసేందుకు అధికారులు ప్రక్రియ ప్రారంభించారని సంబంధిత అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

