వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయల్ ఎన్ఫీల్డ్కు రెండో తయారీ కేంద్రంగా మారనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు పరిధిలో రూ.2,508 కోట్ల భారీ పెట్టుబడితో రెండు దశల్లో ఈ మోటారు సైకిళ్ల తయారీ యూనిట్ను సంస్థ స్థాపించనుంది.
దీని ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుండగా, రాష్ట్రం నుంచి బైక్ల ఎగుమతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయి.
Comments
Loading comments...

