వార్తలకు తిరిగి వెళ్లండి
కండక్టర్ను దోచి దొరికిపోయాడు

కేరళలో బస్సు కండక్టర్ను తుపాకీతో బెదిరించి నగదు దోచుకున్న నిందితుడిని 36 ఏళ్ల తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు గుర్తించారు.
భార్య పెట్టిన వేధింపుల కేసు వల్ల ఈ నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో దశాబ్దాల కాలం నాటి పాత కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.
Comments
Loading comments...