Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చైనాకు ఆంధ్రా బియ్యం

Nihal Singh Rathore Jun 01, 2026 4:10 AM అల్ ఇండియా 9 viewsabout 1 hour ago
చైనాకు ఆంధ్రా బియ్యం - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట, తణుకు నుంచి చైనాకు ఒకే రోజు 2,700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి చెన్నై పోర్టు రికార్డు సృష్టించింది. 42 వ్యాగన్లలో ఈ బియ్యాన్ని తండియార్‌పేట డిపోకు తీసుకొచ్చి అక్కడి నుంచి నౌక ద్వారా చైనాకు తరలించారు. విశాఖలో కంటెయినర్ల కొరత, అధిక ఖర్చుల వల్లే ఏజెంట్లు చెన్నైని ఎంచుకోగా, రైలు మార్గంలో రవాణా చేయడంతో 40% ఖర్చు ఆదా అయిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...