Back to feed




చైనాకు ఆంధ్రా బియ్యం
Nihal Singh Rathore Jun 01, 2026 4:10 AM అల్ ఇండియా 9 viewsabout 1 hour ago

ఆంధ్రప్రదేశ్లోని సామర్లకోట, తణుకు నుంచి చైనాకు ఒకే రోజు 2,700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి చెన్నై పోర్టు రికార్డు సృష్టించింది. 42 వ్యాగన్లలో ఈ బియ్యాన్ని తండియార్పేట డిపోకు తీసుకొచ్చి అక్కడి నుంచి నౌక ద్వారా చైనాకు తరలించారు. విశాఖలో కంటెయినర్ల కొరత, అధిక ఖర్చుల వల్లే ఏజెంట్లు చెన్నైని ఎంచుకోగా, రైలు మార్గంలో రవాణా చేయడంతో 40% ఖర్చు ఆదా అయిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం
about 1 hour ago
వైరల్ వార్తలు
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. టాపర్గా శుభమ్ కుమార్
about 1 hour ago
వైరల్ వార్తలు
20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి
about 13 hours ago
వైరల్ వార్తలు