Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

Follow Udayam on Google
Rohit Singh Jun 01, 2026 9:46 AM జాతీయంGeneral
సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం - Udayam
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరిలో సీనియర్‌ న్యాయవాది వి.మోహన, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌, జస్టిస్‌ షీల్‌ నాగు, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ్‌, జస్టిస్‌ అరుణ్‌ పళ్లి ఉన్నారు. కాగా, న్యాయవాది మోహన చేరికతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.

Comments

G
Loading comments...