Back to feed



సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం
Rohit Singh Jun 01, 2026 4:16 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో సీనియర్ న్యాయవాది వి.మోహన, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జస్టిస్ అరుణ్ పళ్లి ఉన్నారు.
కాగా, న్యాయవాది మోహన చేరికతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల సంఖ్య రెండుకు చేరింది.
Comments
Loading comments...
Related Articles
వైరల్ వార్తలు
చైనాకు ఆంధ్రా బియ్యం
about 1 hour ago
వైరల్ వార్తలు
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. టాపర్గా శుభమ్ కుమార్
about 1 hour ago
వైరల్ వార్తలు
20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి
about 13 hours ago
వైరల్ వార్తలు