Back to feed



వైరల్ వార్తలుBreaking
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. టాపర్గా శుభమ్ కుమార్
Ravi Shukla Jun 01, 2026 4:09 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago

దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం అర్ధరాత్రి విడుదలయ్యాయి. మొత్తం 56,880 మంది విద్యార్థులు అర్హత సాధించగా, ఐఐటీ దిల్లీ జోన్కు చెందిన శుభమ్ కుమార్ టాపర్గా నిలిచాడు.
విశాఖకు చెందిన సందీప్ 5వ ర్యాంక్ సాధించాడు. విద్యార్థులు jeeadv.ac.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జూన్ 2 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
Comments
Loading comments...
Related Articles

వైరల్ వార్తలు
సుప్రీం కోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల నియామకం
about 1 hour ago వైరల్ వార్తలు
చైనాకు ఆంధ్రా బియ్యం
about 1 hour ago
వైరల్ వార్తలు
20 రోజుల కిందటే వివాహం.. భార్యను దించి వస్తూ భర్త మృతి
about 13 hours ago
వైరల్ వార్తలు