Back to feed
నిజామాబాద్కు రేవంత్ మొండిచేయి: ఎంపీ అరవింద్
Rajdeep Sardesai May 18, 2026 9:12 AM నిజామాబాద్ 2 views9 days ago

నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మొండిచేయి చూపించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరు ప్రజలను వంచించినందుకు వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Comments
Loading comments...



