Back to feed
రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి
Vikram Jun 16, 2026 11:54 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago

హైదరాబాద్ మెట్రోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. తనకేం సర్టిఫికెట్ అవసరం లేదని, తాను ప్రజలకు మాత్రమే జవాబుదారీనని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.
Comments
Loading comments...



