Back to feed
రోడ్ల నిర్మాణం కోసం బీఆర్ఎస్ ధర్నా
Harika Jun 16, 2026 12:37 PM వరంగల్ 6 viewsabout 2 hours ago

నర్సంపేటలో రహదారుల నిర్మాణం కోసం బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఐదు గ్రామాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రోడ్లు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...



