Back to feed
సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించండి
Harika Jun 16, 2026 8:59 AM ఆదిలాబాద్ 7 viewsabout 1 hour ago

ఆదిలాబాద్లోని సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. అక్కడ భవనాల కూల్చివేత పనులను వెంటనే నిలిపివేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని పాలకులు మరిచిపోయారని విమర్శించారు. ఈ నిరసనలో బీఆర్ఎస్, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...



