Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Harika Jun 16, 2026 2:51 PM కరీంనగర్General
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ నాయకులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ. 26 వేలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెలలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని యూనియన్ నేతలు ప్రకటించారు.

Comments

G
Loading comments...