Back to feed
రైతుల సమస్యలు పరిష్కరించాలి: కిషన్రెడ్డికి ఖమ్మం భాజపా వినతి
Rajdeep Sardesai May 31, 2026 3:26 PM ఖమ్మం 6 viewsabout 3 hours ago

ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని భాజపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు కోరారు. ఆదివారం హైదరాబాద్లో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు.
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసితుల కోసం సర్వీసు రోడ్లు నిర్మించాలని, అలాగే ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి రుణాలు, ఉచిత బోరుబావులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...


