వార్తలకు తిరిగి వెళ్లండి
జల వివాదాల పరిష్కారం దిశగా..
సతీష్ కుమార్ Jun 27, 2026 4:38 AM మహబూబ్నగర్ 1 viewsabout 2 hours ago

కృష్ణా, తుంగభద్ర నదీ జలాల పంపిణీపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఆశలు రేకెత్తిస్తోంది. జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించి, పాలమూరు ప్రాజెక్టులకు మేలు చేయాలని రైతులు కోరుతున్నారు.
నిపుణుల కమిటీ ద్వారా ఆర్డీఎస్ వాటాలను దక్కించుకోవాలని, వివాదాస్పద ఎత్తిపోతల పథకాలపై చర్చించి పరిష్కారం కనుగొనాలని ఆయా ప్రాంతాల ప్రజలు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...