వార్తలకు తిరిగి వెళ్లండి
క్రికెట్తో బంధం: ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
భారత్-ఆస్ట్రేలియా సంబంధాలను ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్తో పోల్చారు. మన అజెండా వన్డేలా ఫోకస్గా, నిర్ణయాలు టీ20లా వేగంగా, భాగస్వామ్యం టెస్టులా సుదీర్ఘంగా ఉంటాయని మెల్బోర్న్ పర్యటనలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇరు దేశాల ప్రధానులు రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాలు, సాంకేతిక రంగాలలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
Comments
Loading comments...