వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక చర్చలు: కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ చర్చల్లో రక్షణ, ఇంధనం, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత అణుశక్తి అవసరాల కోసం యురేనియం సరఫరా ఒప్పందంపై ఇరుదేశాలు మొగ్గు చూపాయి.
సైనిక సహకారానికి 'డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్', సైబర్ భద్రతను బలోపేతం చేయడానికి 'పాక్ట్స్' (PACTS) ఒప్పందాలను ప్రకటించారు
Comments
Loading comments...