వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రంప్తో భేటీపై స్పందించిన ఇటలీ ప్రధాని మెలోనీ

నాటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్పందించారు. తన దేశ ప్రయోజనాలు, పాశ్చాత్య దేశాల ఐక్యతే తనకు ముఖ్యమని, ఆయనతో మాట్లాడినందుకు తానేమీ బాధపడటం లేదని స్పష్టం చేశారు.
మిగతా నేతల్లాగే ట్రంప్తోనూ సాధారణంగా మాట్లాడానని చెప్పినప్పటికీ, సదస్సు అంతటా వీరిద్దరూ అంటీముట్టనట్లు దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...