Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కేంద్రానికి ఆర్‌బీఐ రికార్డు డివిడెండ్

Rohit Verma May 22, 2026 12:03 PM అల్ ఇండియా 8 views5 days ago
కేంద్రానికి ఆర్‌బీఐ రికార్డు డివిడెండ్ - Udayam Digital
కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ రూ.2.87 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్‌ను ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి వేళ ఈ నిధులు ప్రభుత్వానికి పెద్ద ఊరటనివ్వనున్నాయి. ఆదాయ వ్యయాల మధ్య మిగిలిన ఈ భారీ మిగులు నిధులను ఏటా ఆర్‌బీఐ కేంద్రానికి బదిలీ చేస్తుంది.

Comments

G
Loading comments...