వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన

దేశంలో ఉపసంహరించిన రూ.2000 నోట్లలో 98.47 శాతం వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని స్పష్టం చేసింది.
ఈ నోట్లను మార్చుకునేందుకు 19 ఆర్బీఐ ఆఫీసుల్లో సౌకర్యం ఉంది. నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
Comments
Loading comments...