Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదిలాబాద్‌లో అరుదైన మియాజాకి మామిడి పండ్ల సాగు!

Follow Udayam on Google
Harika Jun 12, 2026 4:23 PM ఆదిలాబాద్General
అదిలాబాద్‌లో అరుదైన మియాజాకి మామిడి పండ్ల సాగు! - Udayam
అదిలాబాద్ జిల్లా ముఖ్రా(కె)లో మాజీ సర్పంచ్ గడ్గె మీనాక్షి అరుదైన మియాజాకి మామిడి పండ్లను పండించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా నాటిన మొక్కలు ఇప్పుడు ఫలాలను ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 2.50 లక్షల వరకు విలువ చేసే ఈ అరుదైన పంటను పండించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన పొలంలో ఇతర మొక్కలతో పాటు వీటిని నాటానని మీనాక్షి తెలిపారు.

Comments

G
Loading comments...