Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు

Ravish Kumar May 25, 2026 6:12 AM తిరుపతి 17 views3 days ago
శ్రీవారి సేవలో రామ్మోహన్ నాయుడు - Udayam Digital
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి పెరుగుతున్నా ఎలాంటి లోటుపాట్లు లేకుండా తితిదే చేస్తున్న ఏర్పాట్లను ఆయన అభినందించారు. దర్శనానంతరం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...