వార్తలకు తిరిగి వెళ్లండి
రామ్మందిరం విరాళాల కేసు: సోమవారం సుప్రీం విచారణ

అయోధ్య రామ్మందిరంలో విరాళాల నిధుల దుర్వినియోగం, చోరీ ఆరోపణలపై పారదర్శకమైన, గడువుతో కూడిన విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా, యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరుపుతోంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వులపై ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...