వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల నుంచి రామాయపట్నం పోర్టుకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రమంత్రిని కోరారు. దీనివల్ల పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వివరించారు.
విజయవాడ-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించాలని, ముఖ్యమైన స్టేషన్లలో సూపర్ఫాస్ట్ రైళ్లకు స్టాపులు ఇవ్వాలని విన్నవించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

