Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడి పండ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: మోదీపై రాహుల్ ఫైర్

Follow Udayam on Google
Ravi Shukla May 31, 2026 9:01 PM జాతీయంGeneral
మామిడి పండ్లపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదు: మోదీపై రాహుల్ ఫైర్ - Udayam
సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్‌ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 'మన్‌కీ బాత్‌'లో మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు మోదీకి సమయం ఉంటుంది కానీ, 18.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం పట్టదా అని మండిపడ్డారు. టెండర్‌ నిబంధనలు మార్చి, మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లు స్కాన్ చేయడం వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి పట్టిందని, ఇదొక కుంభకోణమని రాహుల్ ఆరోపించారు.

Comments

G
Loading comments...