Back to feed
భారత అథ్లెటిక్స్కు స్వర్ణయుగం.. 'మన్ కీ బాత్'లో ప్రధాని ప్రశంసలు
Rohit Sahu May 31, 2026 7:32 AM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago

134వ 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు. రాంచీ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో అథ్లెట్లు నాలుగు జాతీయ రికార్డులు నెలకొల్పడం దేశానికి గర్వకారణమన్నారు. అలాగే, తీవ్ర వడగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 20 కోట్లకు పైగా చారిత్రక పత్రాలను డిజిటలైజ్ చేసిన 'నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా'ను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Comments
Loading comments...

