Back to feed
రైలు ఆగినప్పుడు టాయిలెట్ వాడొద్దు
Ravi Shukla May 31, 2026 12:24 PM అల్ ఇండియా 0 views38 minutes ago

భారతీయ రైల్వే ప్రయాణికులకు టాయిలెట్ల వినియోగంపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రైలు స్టేషన్లో ఆగినప్పుడు టాయిలెట్లను వాడొద్దని, దీనివల్ల పట్టాలపై వ్యర్థాలు పడి పరిశుభ్రత దెబ్బతింటుందని సూచించింది. రైలు బయలుదేరేటప్పుడు కుదుపుల వల్ల గాయపడే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రైలు స్థిరమైన వేగంతో వెళ్తున్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించాలని, మురికిగా ఉంటే వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరింది.
Comments
Loading comments...

