Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధానిలో పర్యటించిన మాజీ ఐఏఎస్

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 11:59 AM గుంటూరుక్రీడలు
రాజధానిలో పర్యటించిన మాజీ ఐఏఎస్ - Udayam
తాడేపల్లి మండలంలోని రాజధాని ప్రాంత గ్రామాల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల్లో రైతులను కలిసి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులతో మాట్లాడుతూ తమ పార్టీ వారికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...