Back to feed
ఆర్బీఐ డివిడెండ్పై పంజాబ్ డిమాండ్
Ravi Agarwal May 25, 2026 7:10 AM అల్ ఇండియా 17 views3 days ago

ఆర్బీఐ కేంద్రానికి ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్లో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ డిమాండ్ చేశారు. ఆర్థిక ఒత్తిళ్లను రాష్ట్రాలు కూడా ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
కేంద్రం ఈ నిధులను పూర్తిగా వాడటం వల్ల భవిష్యత్తులో ఆర్బీఐ స్వయంప్రతిపత్తి దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తితో ఈ అదనపు లాభాలను పంచాలని ఆయన కోరారు.
Comments
Loading comments...



