Back to feed
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ కుట్ర
Divya Agarwal May 22, 2026 6:07 AM అల్ ఇండియా 12 views6 days ago

2025 పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్లోని లష్కరే తయ్యిబా అనుబంధ సంస్థ 'టీఆర్ఎఫ్' హ్యాండ్లర్లు నడిపారని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ దాడికి బాధ్యత వహిస్తూనే, అంతర్జాతీయ విమర్శల భయంతో ఆ ఛానల్ హ్యాక్ అయిందని టీఆర్ఎఫ్ అబద్ధాలు ప్రచారం చేసింది.
సాంకేతిక దర్యాప్తులో ఈ కుట్ర పాకిస్థాన్ నుంచే జరిగిందని తేలింది. దాడిని భారత్పైకి నెట్టేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నించిందని ఎన్ఐఏ వెల్లడించింది.
Comments
Loading comments...


