Back to feed
భాగ్యలక్ష్మి ఆలయంలో బీఆర్ఎస్ పూజలు!
Ravi Shukla May 18, 2026 6:49 AM హైదరాబాద్ 1 views10 days ago

కేంద్రమంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్కు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ మహిళా నాయకులు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బండి సంజయ్కు ఈ అమ్మవారంటే ఎంతో ఇష్టమని వారు పేర్కొన్నారు.
బండి సంజయ్కు కేంద్ర కేబినెట్లో కొనసాగే నైతిక హక్కు లేదని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...



