Back to feed
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
Harika Jun 15, 2026 9:00 AM కామరెడ్డి 6 viewsabout 3 hours ago

బాన్సువాడలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో ఎం. రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఆర్ఎంవోతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రజల వినతులను స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు.
Comments
Loading comments...



