Back to feed
ములుగులో గిరిజనేతరుల నిరసన.. ఉద్రిక్తత
Harika Jun 16, 2026 8:22 AM ములుగు 12 viewsabout 1 hour ago

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో గిరిజనేతరులు నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్తత నెలకొంది. తమ సాగు భూములను గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు.
ఈ ర్యాలీని నిలిపివేయాలని పోలీసులు కోరడంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...



