Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కరీంనగర్‌లో మక్క రైతుల ఆందోళన

Sneha Mohan May 25, 2026 6:16 AM కరీంనగర్ 18 views3 days ago
కరీంనగర్‌లో మక్క రైతుల ఆందోళన - Udayam Digital
మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసివేసి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంచుల కొరతతో పాటు సకాలంలో తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ఈ ఆందోళనతో మార్కెట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...