Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో మక్క రైతుల ఆందోళన

Follow Udayam on Google
Sneha Mohan May 25, 2026 11:46 AM కరీంనగర్General
కరీంనగర్‌లో మక్క రైతుల ఆందోళన - Udayam
మక్కల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ కరీంనగర్ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసివేసి రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. మార్కెట్‌కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంచుల కొరతతో పాటు సకాలంలో తూకం వేయకపోవడంపై రైతులు మండిపడ్డారు. ఈ ఆందోళనతో మార్కెట్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...