వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల మార్కెట్ విలువను పెంచడం ద్వారా ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు విమర్శించారు. రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రజల నుంచి అధికంగా వసూలు చేసి, ఖజానా నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఆరోపించారు.
సామాన్యులకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయాన్ని వెంటనే సమీక్షించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. రైతులు, సామాన్యుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పెంపును తగ్గించాలని కోరారు.
Comments
Loading comments...

