Back to feed
సమ్మెకు సిద్ధం కావాలి
Harika Jun 15, 2026 10:20 AM భద్రాద్రి కొత్తగూడెం 7 viewsabout 2 hours ago

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే జూన్ 22 తర్వాత సమ్మె తప్పదని ఏఐటీయూసీ నేత మిరియాల రంగయ్య హెచ్చరించారు. యాజమాన్యం కార్మికుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.
మెడికల్ బోర్డు కేసులు, డిపెండెంట్ ఉద్యోగాల వంటి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో సింగరేణిని స్తంభింపజేసేలా ఉద్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...



