వార్తలకు తిరిగి వెళ్లండి
అనుమానపు వేధింపులు.. గర్భిణి ఆత్మహత్య
విష్ణు వర్ధన్ Jun 27, 2026 4:58 AM మెదక్ 3 viewsabout 2 hours ago

గర్భం దాల్చిన తన బిడ్డపై భర్త, అత్త అనుమానం వ్యక్తం చేయడంతో వికారాబాద్కు చెందిన సుస్మిత (23) ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. డీఎన్ఏ పరీక్ష చేయాలంటూ నిత్యం వేధింపులకు గురి చేయడంతోనే ఈ దారుణం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తమామల వేధింపులతో నిండు గర్భిణి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...