Back to feed
తంగళ్లపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Vasudha Sharma May 31, 2026 2:09 AM సిరిసిల్ల 0 viewsabout 2 hours ago

తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఈ మధుకర్ తెలిపారు.
తంగళ్లపల్లి, మండేపల్లి, తాడూరు గ్రామాల్లో ఉదయం 6:30 నుండి 11:30 గంటల వరకు కరెంట్ నిలిచిపోనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...



