వార్తలకు తిరిగి వెళ్లండి

తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఈ మధుకర్ తెలిపారు.
తంగళ్లపల్లి, మండేపల్లి, తాడూరు గ్రామాల్లో ఉదయం 6:30 నుండి 11:30 గంటల వరకు కరెంట్ నిలిచిపోనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

