వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో చోరీ కేసు నిందితుడిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు అతడి భార్య అంజలిని కడుపులో తన్నడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చిన ఆమె కొద్దిసేపటికే మృతి చెందింది.
ఈ అమానుష ఘటనపై స్పందించిన అధికారులు ఇద్దరు ఎస్సైలతో సహా ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Comments
Loading comments...

